Monday, June 24, 2019

బీజేపి అందుకు ఒప్పుకుంటేనే ఆ పదవి తీసుకుంటాం..! కేంద్రానికి వైసీపి ప్రతిపాదన..!!

ఢిల్లీ/అమరావతి : గత టీడిపీ ప్రభుత్వం చేయలేని పని ఇప్పుడు వైసిపి ప్రభుత్వం చేసి చూపబోతోందా..? కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంతో వైసీపీ క‌లిసేందుకు అడుగులు ప‌డుతున్నాయా..? వైసీపీలోని ప‌లువురు నాయ‌కులు చెబుతున్న‌దాన్ని బ‌ట్టి చూస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వాస్త‌వానికి కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ కేంద్రంలో భాగ‌స్వామి అవుతుంద‌న్న చ‌ర్చ మొద‌లైంది. ఇప్ప‌టికే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RyID9P

Related Posts:

0 comments:

Post a Comment