ఢిల్లీ/అమరావతి : గత టీడిపీ ప్రభుత్వం చేయలేని పని ఇప్పుడు వైసిపి ప్రభుత్వం చేసి చూపబోతోందా..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో వైసీపీ కలిసేందుకు అడుగులు పడుతున్నాయా..? వైసీపీలోని పలువురు నాయకులు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక వైసీపీ కేంద్రంలో భాగస్వామి అవుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RyID9P
బీజేపి అందుకు ఒప్పుకుంటేనే ఆ పదవి తీసుకుంటాం..! కేంద్రానికి వైసీపి ప్రతిపాదన..!!
Related Posts:
నదిలో పడ్డ బస్సు 8 మంది మృతి.. 4గురు గల్లంతుకాట్మండు : నేపాల్ రాజధాని కాఠ్మండులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డోల్ఖాలోని దౌరాలి నుండి రాజధాని కాఠ్మండు వెలుతున్న బస్సు నదిలో పడింది. కాగా ఈ సంఘటనల… Read More
పవన్ కళ్యాణ్ సభలో కలకలం: కరెంట్ షాక్ తో గాయాలు: ఆస్పత్రికి తరలింపు..!విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ సభా వేదిక వద్ద కలకలం చోటు చేసుకుంది. పవన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వేదిక సమ… Read More
అయ్యన్న సాక్షిగా..టీడీపీపై నాగబాబు సెటైర్లు: సభకు అడ్డంకులకు ప్రయత్నం: భద్రత విషయంలోనూ..!ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన విశాఖలో పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. పవన్ తో కలిసి మార్చ్ లో పాల్గొనాలని భావించిన మెగా బ్రదర్ … Read More
చంద్రబాబు సన్నిహితులంటూ రూ. 5కోట్ల వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనమడు అరెస్ట్విశాఖపట్నం: చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానన… Read More
TSRTC STRIKE:కార్మికుల పొట్ట కొట్టమని మోటారు సవరణ చట్టం చెప్పలే.. కేసీఆర్ కామెంట్లపై కిషన్ ఫైర్సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొత్త మోటారు వాహన సవరణ చట్టం 2019 కార్మికుల పొట… Read More
0 comments:
Post a Comment