బీహర్ ప్రచార పర్వం రంజు మీద ఉంది. నితీశ్ కుమార్ హయాంలో 30 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని తేజస్వీ యాదవ్ కామెంట్ చేయడంతో అగ్గిరాజేసింది. దీనిపై కేంద్రమంత్రి అశ్విని చౌబే స్పందించారు. తేజస్వి లక్ష్యంగా విమర్శలు చేశారు. గత హయాంలో 60 స్కాములు చేశారని తేజస్వీ ఆరోపించగా.. చౌబే రియాక్టయ్యారు. కశ్మీర్ యువతులు, ఇద్దరు బీహర్ యువకులు.. పెళ్లిచేసుకున్నారు.. కట్ చేస్తే పోలీసు స్టేషన్లో....
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YHbIk
క్యాబినెట్ అని రాయరాదు కానీ.. 30 వేల కోట్ల తేజస్వీ ఆరోపణలపై కేంద్రమంత్రి అశ్విన్ చౌబే..
Related Posts:
కాశ్మీర్ లో మోడీ, అమిత్ షా రాజతంత్రం ఫలించింది, రాజకీయం చేస్తారా ?: రజనీకాంత్ !చెన్నై: కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఆంశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చాకచక్యంగా అనుకున్న పని పూర్తి చేశారని సౌత్ ఇండియా సూపర్… Read More
సీఎం జగన్ రాజీ పడ్డారా : కీలక అంశం ప్రస్తావన లేకుండానే : స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో..!!ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి సారిగా జాతీయ జెండా ఆవిష్కరించారు. తన ప్రభుత్వ విధానాలను..భవిష్యత్ ప్రణాళికలను తన ప్రసంగంలో ఆవిష్కరించారు. అయితే, జగన్ తన … Read More
ఇమ్రాన్ ఖాన్ ఘాటు ట్వీట్లు: గుజరాత్లోలా కశ్మీర్లో కూడా ముస్లింలు లేకుండా చేస్తారా..?ఇస్లామాబాద్ : జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక పొరుగు దేశం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై తన అక్కసును వెల్లగక్కుతూనే ఉన్నారు. అంతర్జాతీయ సమాజం… Read More
పార్టీ కార్యాలయాల్లో పంద్రాగస్ట్ : జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలుహైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వివిధ పార్టీ కార్యాలయాలు, అధికార… Read More
అద్వానీకి అస్వస్థత.. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న సీనియర్ నేతన్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. దీంతో ఇంట్లోనే వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఆయన ఆరో… Read More
0 comments:
Post a Comment