Saturday, October 31, 2020

క్యాబినెట్ అని రాయరాదు కానీ.. 30 వేల కోట్ల తేజస్వీ ఆరోపణలపై కేంద్రమంత్రి అశ్విన్ చౌబే..

బీహర్ ప్రచార పర్వం రంజు మీద ఉంది. నితీశ్ కుమార్ హయాంలో 30 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని తేజస్వీ యాదవ్ కామెంట్ చేయడంతో అగ్గిరాజేసింది. దీనిపై కేంద్రమంత్రి అశ్విని చౌబే స్పందించారు. తేజస్వి లక్ష్యంగా విమర్శలు చేశారు. గత హయాంలో 60 స్కాములు చేశారని తేజస్వీ ఆరోపించగా.. చౌబే రియాక్టయ్యారు. కశ్మీర్ యువతులు, ఇద్దరు బీహర్ యువకులు.. పెళ్లిచేసుకున్నారు.. కట్ చేస్తే పోలీసు స్టేషన్‌లో....

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YHbIk

Related Posts:

0 comments:

Post a Comment