Saturday, October 31, 2020

రాజధాని రైతుల కోసం గుంటూరు జైలు భరో ... అడుగడుగునా అరెస్ట్ లు .. ఏపీలో ఉద్రిక్తత

రాజధాని రైతులకు బేడీలు వేయడం, వారిపై కేసులు పెట్టటంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని టిడిపి నేతలు మండిపడుతున్నారు . ఇక మరోవైపు టిడిపి నేతలపై విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి ప్రాంత రైతులకు బేడీలు వేసి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kLOLcC

Related Posts:

0 comments:

Post a Comment