Saturday, October 31, 2020

పాము చావదు.. కర్ర విరగదు- అగమ్యగోచరంగా రఘురామ- ఢిల్లీ మకాంపై జనం గుర్రు....

వైసీపీ తరఫున గతేడాది ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ తర్వాత సొంత పార్టీపైనే పోరు ప్రారంభించిన కనుమూరు రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ వెళ్లిపోయారు. వైసీపీ నేతల నుంచి ముప్పు పొంచి ఉందన్న సాకుతో అప్పట్లో ఢిల్లీకి వెళ్లిపోయిన రఘురామ రాజు ఇప్పటికీ హస్తిన వీడేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఆయనకు ఓటేసిన నరసాపురం ప్రజలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HHKGYY

Related Posts:

0 comments:

Post a Comment