ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణమైన నవరత్నాల సంక్షేమ పథకాల్లో తాజాగా కోతలు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావడం, కరోనా కష్టాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు దారుణంగా తలకిందులు కావడం, కొత్తగా అప్పులు కూడా పుట్టే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం చేసేది లేక సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తోంది. అక్రమాల పేరుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQo2EN
నవరత్నాల్లో కోతలపై జగన్ సర్కార్ కు భారీ షాక్-మధ్యలో ఆపొద్దు-ఇచ్చి తీరాల్సిందే-హైకోర్టు ఆదేశం
Related Posts:
చంద్రబాబు చచ్చిన పాము ...జగన్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడు : కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలుచంద్రబాబు పై వ్యక్తిగతంగా దాడి చేయాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ లేదని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఆల… Read More
బెంజి కారు ఇష్యూలో కీలక మలుపు: తెరపైకి కార్తీక్, అసలేం జరిగిందంటే..బెంజి కార్ గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఈఎస్ఐ స్కాంలో ఏ-14 నిందితుడు కార్తీక్.. మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ ఉండటంతో పెను దుమారం… Read More
సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ .. అనుకున్నట్టుగానే !!ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టిడిపి నేత వాసుపల్లి గణేష్ ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగ… Read More
న్యూయార్క్లో అర్ధరాత్రి కాల్పులు... ఇద్దరు మృతి,14 మందికి గాయాలు...అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని రోచెస్టర్లో ఉన్న పెన్సిల్వేనియా అవెన్యూలో శుక్రవారం(సెప్టెంబర్ 18) అర్ధరాత్రి జరిగిన … Read More
అంతర్వేది ఆలయ రథం తయారీ ప్రారంభం- ప్రత్యేక పూజలు.. కళ్యాణోత్సవం కల్లా సిద్దం...తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో అనూహ్య పరిస్ధితుల్లో దగ్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రధం దగ్ధమైంది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ… Read More
0 comments:
Post a Comment