అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు, వంకలు తొణికిసలాడుతోన్నాయి. వరదనీటితో పోటెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. వరద నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BKCVrq
Monday, September 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment