Monday, September 6, 2021

తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా: ఆస్పత్రుల్లో వేలాది మంది బాధితులు, అలర్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తుండగా.. మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vk831k

Related Posts:

0 comments:

Post a Comment