హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తుండగా.. మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vk831k
తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా: ఆస్పత్రుల్లో వేలాది మంది బాధితులు, అలర్ట్
Related Posts:
Ayodhya verdict: బాల్ థాక్రే సహా వారినే గుర్తు చేసుకోవాలి: అయోధ్యకు వెళతానంటూ ఉద్ధవ్ముంబై: అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తుది తీర్పుపై శివసేన అధినే ఉద్ధవ్ థాక్రే హర్షం వ్యక్తం చేశారు. అ… Read More
ayodhya verdict:అయోధ్య తీర్పుపై అద్వానీ హర్షం, రథయాత్రతో తెరపైకి మందిర నిర్మాణం..అయోధ్య వివాదాస్పద భూమి రామజన్మభూమికి సుప్రీంకోర్టు ఇవ్వడంపై బీజేపీ అగ్రనేత అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. రామజన్మభూమికి వివాదాస్పద 2.77 ఎకరాలు అప్పగించ… Read More
వివాదం ముగిసింది.. ఇక ప్రజల అవసరాలే ప్రధాన ఎజెండాగా భవిష్యత్ ఎన్నికలు : ఉమా భారతీఅయోధ్య వివాదం ముగిసింది. రాజకీయం ముగిసింది. ఇక ప్రజల నిజమైన కష్టాలపై ఎన్నికలు జరుగుతాయి. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలపై పార్టీలు ప్రస్తావించే అవకాశం … Read More
అయోధ్య తీర్పుపై రిటైర్డ్ జడ్డి అసంతృప్తి... మైనారీలకు న్యాయం జరగలేదన్న గంగూలీఅయోధ్య వివాదంపై సుప్రీం ధర్మాసం వెలువరించిన తీర్పుపై మరో సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వివాదస్పద స్థలాన్ని రామజన్మ న్యాస్కు… Read More
ఎస్పీజీకి ధన్యవాదాలు తెలిపిన సోనియా గాంధీ... వారి వల్లే సురక్షితంగా ఉన్నామంటూ లేఖగత కొన్ని సంవత్సరాలుగా తమ భద్రత కోసం పాటుపడిన ఎస్పీజీ అధికారులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కృతజ్ఝతలు తెలియజేస్తూ ఆ సంస్థ చీఫ్ అరుణ్ స… Read More
0 comments:
Post a Comment