Friday, October 30, 2020

ట్యూషన్ ఫీజు 30 శాతం తగ్గింపు -జగన్ సర్కారు కీలక ఉత్తర్వులు -విద్యార్థులకు ఊరట

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నా, నవంబర్ 2 నుంచి విద్యా సంస్థలన్ని పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా తాజా ఉత్తర్వులిచ్చారు.. ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35NAS7J

Related Posts:

0 comments:

Post a Comment