Monday, November 16, 2020

జగన్‌ సర్కారుకు సుప్రీం ఝలక్‌- ఇక వాటికి నిమ్మగడ్డ పర్మిషన్ తప్పనిసరి- మరో వార్‌ తప్పదా ?

ఏపీలో కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడినప్పటి నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. కరోనా పేరుతో అర్ధాంతరంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేయడంపై గుర్రుగా ఉన్న సర్కారు ఇందుకు కారణమైన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ను హడావిడిగా ఆర్డినెన్స్‌ తెచ్చి సాగనంపడం, తిరిగి న్యాయస్ధానాల జోక్యంతో ఆయన పదవిలోకి రావడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lCda4Q

0 comments:

Post a Comment