భువనేశ్వర్ : సూపర్ సైక్లోన్ ఫొణి ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫానుతో రాష్ట్రంలో 8 మంది మృతిచెందారు. పలుప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భీకర గాలులకు పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోగా .. భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు, టవర్ల సంగతి చెప్పక్కర్లేదు. వేల ఎకరాల్లో పంట నష్టపోగా .. సమాచార వ్యవస్థ దెబ్బతింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PKxqCe
భారీగా గాలి, జోరు వాన, రైళ్లు, విమానాల రద్దు : ఫొణితో ఒడిశాలో 8 మంది మృతి
Related Posts:
న్యూ ఇయర్ విషెస్ చెప్తే.. ఆ శిక్ష తప్పదు : చిలుకూరు ఆలయ అర్చకుడి హెచ్చరికకొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి మరికొద్ది గంటలే సమయం ఉన్న తరుణంలో.. యూత్ అంతా న్యూ ఇయర్ ఫీవర్తో ఊగిపోతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు సోషల్ … Read More
కాశ్మీర్ కమ్యూనికేషన్ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం..జమ్మూకాశ్మీర్లో మొబైల్ ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలన… Read More
విశాఖలో జగన్ ఎంత భూమి కొన్నాడో తెలుసా? రాసే దమ్ముందా?రెండు వారాలుగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు రోడ్లమీదికొచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి, టీడీ… Read More
పంజాగుట్ట సెంటర్ లో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళ..కాసేపట్లో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతుండగా.. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట సెంటర్ లో దారుణం జరిగింది. జరిగింది. మంగళవారం సాయంత్రం … Read More
today gold price: బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం: ఎందుకంటే.?న్యూఢిల్లీ: గత కొద్ది కాలంగా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం గత మూడేళ్ల కాలంలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దశాబ్దకాలంలో ఈ ఏడాది … Read More
0 comments:
Post a Comment