బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే నేరచరితులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ వారి భార్యలకు మాత్రం టికెట్లు ఇస్తున్నారు. ఇందులో ఆర్జేడీ ముందువరసలో నిలిచింది. రెండు టికెట్లను నేరచరిత/ లైంగికదాడి చేసిన వారి భార్యలకు టికెట్లను ఇచ్చింది. ఇదీ చర్చకు దారితీసింది. మోడీ విందుకు ఆర్జేడీ డుమ్మా ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3njse8L
వామ్మో ఇదేంది.. లైంగికదాడి చేసినవారి.. భార్యలకు టికెట్ల్, ఇద్దరినీ ప్రకటించిన ఆర్జేడీ..
Related Posts:
ముస్లింలను కుక్కల్లా కాల్చిపారేయాలి..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదే చేశాం..మా తిండి తింటూ నకరాలా..పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలను చేసిన ముస్లింలను ఉద్దేశించి వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద కామెంట్లు పెనుదుమారం రే… Read More
నా గొంతు మార్ఫ్ చేశారు: మేకప్ మెన్ ఇష్యూనే...: రాజీనామాపై పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలుహైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు పృథ్వీ రాజ్. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ… Read More
ముఖంపై పిడిగుద్దులు గుద్దారు: ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేశా: అందుకే కుట్రంటూ పృథ్వీహైదరాబాద్: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రముఖ హాస్య నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన… Read More
Pawan Kalyan చర్యలు ఊహాతీతం: పొత్తుల వరకేనా? అనూహ్యంగా పావులు: కమల నేతలతో బిజీగా..!న్యూఢిల్లీ: `వాడి చర్యలు ఊహాతీతం వర్మా..`- పవన్ కల్యాణ్ నటించిన అజ్ఙాతవాసి మూవీలోని ఓ పాపులర్ డైలాగ్ ఇది. హీరో మనస్తత్వం ఏమిటనేది ఈ ఒక్క డైలాగ్తోనే త… Read More
రిలయన్స్ చరిత్రలో తొలిసారి: ఆపదవికి అంబానీ కుటుంబం నుంచి కాకుండా ఇంకెవరు ..?ముంబై: ఒక కంపెనీకి ఛైర్మెన్ మరియు ఎండీలు వేర్వేరు వ్యక్తులు ఉండాలని సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా గతంలో సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 … Read More
0 comments:
Post a Comment