హైదరాబాద్ : సమ్మర్ హీట్ పీక్ స్టేజీకి చేరింది. ఎండ వేడిమితో జనాలు బేజారవుతున్నారు. అయితే ఎండా కాలం ఎండే కాలంలా మారిందంటున్నారు బీరు ప్రియులు. మద్యం షాపుల దగ్గర ఎక్కడా చూసినా బీర్లు నో స్టాక్ అంటూ బోర్డులు దర్శనమిస్తుండటంతో బేజారు అవుతున్నారు. వేడిగాలులతో అలిసిపోయిన శరీరాన్ని కాసింత చల్లబరుద్దామనుకునే బీరు ప్రియులకు నిరాశే ఎదురవుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W0odr7
Friday, May 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment