Monday, September 7, 2020

మరో ఘోరం: నర్సును ఇంటికి పిలిచి అత్యాచారం, తర్వాతి రోజు పంపించాడు!

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోంక్వారంటైన్ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళా నర్సు ఫిర్యాదు చేశారు. తిరువనంతపురం పంగోడే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h7OvST

Related Posts:

0 comments:

Post a Comment