Friday, January 3, 2020

బోస్టన్ నివేదిక అదే తేల్చింది: రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ: అమరావతి ప్రాంత అభివృద్ధి పైనా..!

జీఎన్ రావు కమిటీ సిఫార్సులకు కొనసాగింపుగానే బోస్టన్ నివేదిక ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి.. సమగ్రాభివృద్ధి దిశగా సూచనల కోసం నియమించిన బోస్టన్ కన్సెల్టెం ట్ గ్రూపు తమ నివేదికను ముఖ్యమంత్రి జగన్ కు అందచేసింది. అందులో బహుళ రాజధానుల అంశాన్ని ప్రస్తావించింది. ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా కీలక సిఫార్సులు చేసింది. అమరావతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39tUHBQ

Related Posts:

0 comments:

Post a Comment