ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ భారత్లో దుమ్మురేపుతోంది. చైనా సంస్థ రూపొందించిన ఈ యాప్కు అక్కడ కూడా అంత ప్రాధాన్యత లేదు. కానీ భారత్లో మాత్రం ఈ వీడియో యాప్కు యమ క్రేజ్ లభిస్తోంది. టిక్టాక్లో వీడియోలు చేయడంతో పాటు పలు అభ్యంతకర పోస్టులు కూడా చాలామంది పెడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QO60fU
TIKTOK:ట్రాన్స్పెరెన్సీ రిపోర్టు విడుదల చేసిన టిక్టాక్..అందులో భారత్దే తొలి స్థానం
Related Posts:
భయంకరమైన శిక్ష: రామతీర్థం ఉదంతంపై జగన్ సర్కార్కు చిల్కూర్ బాలాజీ అర్చకుల అల్టిమేటంహైదరాబాద్: విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్నఉదంతం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఘట… Read More
ఆవుమాంసాన్ని పీకల్దాకా మెక్కిన రోహిత్ శర్మ: మెనూలో పంది మాసం కూడా: కోహ్లీ ఫ్యాన్స్కు పండగమెల్బోర్న్: ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు ఒక్కసారిగా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా అయిదుమంది క్రి… Read More
కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారు నపుంసకులుగా మారుతారా?న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహ్మారిని నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక ప్రకటన చేసి… Read More
హైదరాబాద్లో దారుణం... రూ.70వేలకు పసిబిడ్డను అమ్మేసిన తాగుబోతు తండ్రి...హైదరాబాద్లో దారుణం జరిగింది. నెల రోజుల వయసున్న ఓ పసిగుడ్డును కన్నతండ్రే రూ.70వేలకు అమ్మేశాడు. మద్యం మత్తులో బిడ్డను అమ్మేసిన ఆ వ్యక్తి భార్యతో ఈ విషయ… Read More
ఆగని దాడులు.. విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం.. ఇప్పుడెవరిని సస్పెండ్ చేస్తారంటున్న స్థానికులు..ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాముడి విగ్రహ ధ్వంసంతో విజయనగరం జిల్లాలోని రామతీర్థం రగులుతుండగానే...తా… Read More
0 comments:
Post a Comment