ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ భారత్లో దుమ్మురేపుతోంది. చైనా సంస్థ రూపొందించిన ఈ యాప్కు అక్కడ కూడా అంత ప్రాధాన్యత లేదు. కానీ భారత్లో మాత్రం ఈ వీడియో యాప్కు యమ క్రేజ్ లభిస్తోంది. టిక్టాక్లో వీడియోలు చేయడంతో పాటు పలు అభ్యంతకర పోస్టులు కూడా చాలామంది పెడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QO60fU
Friday, January 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment