ఖమ్మం: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో సోమవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FapfOz
Monday, September 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment