న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థుల పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విద్యార్థుల మార్క్ షీట్ అనేది వారి కుటుంబాలకు ప్రెస్టిజ్ షీట్గా మారిందని, ఇక విద్యార్థులకు ప్రెజర్ షీట్గా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యార్థులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిని తేలిగ్గా తీసుకోవద్దు, అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోండి: ప్రధాని మోడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hr3pn8
మార్క్ షీట్ కాదు: తల్లిదండ్రులకు ప్రెస్టిజ్.. విద్యార్థులకు ప్రెజర్గా మారింది: ప్రధాని మోడీ
Related Posts:
మరో ట్విస్ట్, కాంగ్రెస్కు షాక్: నలుగురు ఎమ్మెల్యేలు మిస్, బీజేపీ రూ.70 కోట్లు ఆఫర్ చేసిందని సిద్ధూబెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన కీలక సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 80 మంది కాంగ్రె… Read More
ఇక గజ్వేల్ పెద్దన్న ప్రతాపన్న..! పూర్తి బాద్యతలు అప్పజెప్పనున్న కేసీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు జరిగిపోతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించడం, ఇక ఇప్పట్లో టీఆర్ఎస్ పా… Read More
త్వరలో మోడీ ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం!: ఆ చారిత్రాత్మక నిర్ణయం అదేనా?న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల కోసం పెద్ద నిర్ణయం తీసుకోనుందా? రైతులు ఆదాయాన్ని పెంచేందుకు చారిత్రక ప్రకటన చే… Read More
జగన్ను దెబ్బకొట్టేందుకు బాబు మరో ఆయుధం!: కొత్త దోస్తీపై వైసీపీలో ఆందోళన?అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ యోచిస… Read More
బాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లోకేష్ వీడియోలు కావొచ్చు: వైసీపీ నేత సంచలనంకాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంశంపై చాలా రోజ… Read More
0 comments:
Post a Comment