కరోనావైరస్ నేపథ్యంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను ట్రాక్పై పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషిచేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో కేంద్రం పలు ఆర్థిక పరమైన సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. ఇక వీలైనంత వరకు ప్రపంచ దేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే ఉన్న వనరులతో మనమే ఉత్పత్తులను తయారు చేసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RiEMyv
State Startup Rankings విడుదల: గుజరాత్ టాప్.. మరి తెలంగాణ ర్యాంకు ఎంతంటే..?
Related Posts:
షాకింగ్ : అమేథీలో రాహుల్ గెలుపు కష్టమే... వాయనాడ్లో పరిస్థితి ఏమిటి..?దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఇక నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. వారి అదృష్టం ఎలా ఉందో అనేది మాత… Read More
మలేసియాలో పస్తులుంటున్న విశాఖ యువకులు: ఆదుకున్న ట్రేడ్ యూనియన్!విశాఖపట్నం: కొన్ని రోజులుగా ఓ ఇరుకు గదిలో తలదాచుకుంటూ, పస్తులు ఉంటున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు యువకులకు అండ దొరికింది. మలేసియాల… Read More
సమయం లేదు మిత్రమా..! ఎన్నికల బరిలో విజేతలెవరో తేల్చడానికి మిగిలింది మరో 48 గంటలే..!!అమరావతి/హైదరాబాద్ : నెలలు వారాలుగా మారాయి.. వారాలు రోజులగా మారాయి.. రోజులు గంటలుగా మారాయి.. గంటలు క్షణాలుగా మారుతున్నాయి.. ఏపిలో ఎన్నికల ఫలితాల ఉత్కంఠ… Read More
టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాష్ 12 రోజుల్లో 30 సిమ్ కార్డులు మార్చారటటీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్, శివాజీలపై తెలంగాణా పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, శివా… Read More
దేశంలో పదో వంతు నగదు ఏపీలోనే : ఎన్నికల వేల పట్టుబడిన సొమ్ము: మద్యం..వస్తువుల్లోనూ అంతే..!సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఇక, ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా మొత్తంగా 2,628 కోట్ల నగదును స్వాధీనం చేసుక… Read More
0 comments:
Post a Comment