కరోనావైరస్ నేపథ్యంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను ట్రాక్పై పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషిచేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో కేంద్రం పలు ఆర్థిక పరమైన సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. ఇక వీలైనంత వరకు ప్రపంచ దేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే ఉన్న వనరులతో మనమే ఉత్పత్తులను తయారు చేసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RiEMyv
State Startup Rankings విడుదల: గుజరాత్ టాప్.. మరి తెలంగాణ ర్యాంకు ఎంతంటే..?
Related Posts:
coronavirus: వైద్య సిబ్బంది వాహనంపై అల్లరిమూక దాడి, పోలీసులపై కూడా, ఎన్ఎస్ఏ కింద కేసు..కరోనా వైరస్ సోకిన ఇద్దరిని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందికి ఓ సమూహం నుంచి చుక్కెదురైంది. వారి వాహనంపై 10 మందితో కూడిన మూక దాడికి తెగబడింది. వెం… Read More
రాబడులు, అప్పులు, కరోనా ఉపశమన నిధులు .. లెక్క చెప్పండన్న టీడీపీ నేత యనమలఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు కరోనా కష్టకాలంలోనూ మారటం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు . ఇక కరోనా నియంత్రణా నిధులు విడుదల చేయవద్దని… Read More
కరోనా విలయం:ఏపీలో అక్కడ భయానకం? దేశవ్యాప్తంగా 170 హాట్స్పాట్ జిల్లాలు.. కేంద్రం కీలక ప్రకటన..మహమ్మారి కరోనా కంట్రోల్లోకి రాకపోగా, మరింత విలయతాండవం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు చేరగా, 4.92లక్ష్లల … Read More
మీ అంకిత భావానికి జోహార్లు..! సీసీసీ నిర్వాహకులకు మెగాస్టార్ వాయిస్ మెస్సేజ్..!!హైదరాబాద్ : కరోనా వైరస్ నుండి బయటపడేందుకు ఇండియా లాక్ డౌన్ ఆంక్షలను కొనసాగిస్తోంది. దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష… Read More
మర్కజ్ లేకుంటే ఒక్క కేసు ఉండేది కాదు: కరోనాకు ఫార్ములా లేదు, అదే మందు: కేటీఆర్హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కరోనా వ్యాప్తి ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని, రా… Read More
0 comments:
Post a Comment