ఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. తాజాగా ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ విచారణ నిలిపివేయాలని పలువురు లాయర్లు, సామాజికవేత్తలు, ఎన్జీఓలు డిమాండ్ చేశారు. ఈ మేరకు దాదాపు 300 మంది సంతకాలు చేసిన బహిరంగ లేఖను త్రిసభ్య కమిటీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J7J74K
Friday, May 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment