న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దవడంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. అసేతు హిమాచలంలో భారత్తో కలిసిపోయింది. అయితే ఇన్నాళ్లు భారత్లో అంతర్భాగమైన ప్రత్యేక హక్కులు ఉండేవి. ఇప్పుడు అవి రద్దవడంతో .. ఆగస్టు 15న ఇదివరకు ఎగిరిన జెండా స్థానంలో మువ్వన్నెల జెండా ఎగిరింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z1BwhK
లడాఖ్, కశ్మీర్లో పంద్రాగస్ట్ జోష్.. డ్రమ్ము వాయించిన బీజేపీ ఎంపీ, డ్యాన్స్ వేసిన దళపతి (వీడియో)
Related Posts:
మారిన ఫిషర్ మేన్ తలరాత.. ఘోల్ ఫిష్తో రాత్రికి రాత్రే కరోడ్ పతి..లక్ ఉండాలే కానీ.. కరోడ్ పతి కావడం రాత్రికి రాత్రే జరుగుతుంది. అవును చాలా సందర్భాల్లో ఇదీ జరిగింది. అలానే అన్నీ కోల్పోవడం జరుగుతుంది. మహారాష్ట్రకు చెంద… Read More
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోరక్షణ హిందువుల ప్రాథమిక హక్కు.: హైకోర్టు కీలక వ్యాఖ్యలులక్నో: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలా కాలం నుంచి దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్… Read More
వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ కన్నుమూతసీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. స్వగృహంలో రాత్రి పదిన్నరకు తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలికంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. హురియత… Read More
కరోనా కలవరం: ఆరుగురు టీచర్లు, ఇద్దరు విద్యార్థులకు వైరస్ఏపీలో కరోనా ఉధృతి కొససాగుతూనే ఉంది. ఇటు స్కూళ్లు తెరవడంతో కుప్పలు తెప్పలుగా కేసులు అవుతున్నాయి. తాజాగా మరిన్ని కేసులు వెలుగుచూశాయి. మరో ఇద్దరు విద్యార… Read More
కాశ్మీర్లో జిహాద్: ఆల్ఖైదా ఉగ్రవాదుల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం, కుట్రలో చేస్తోందిన్యూఢిల్లీ: కాశ్మీర్లో జిహాద్ అలజడులు సృష్టించాలని ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా ఇచ్చిన పిలుపు వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర ఉందని భారత ప్రభుత్వ వ… Read More
0 comments:
Post a Comment