అమరావతి: ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. ఎన్నికల పరాజయ పరాభవం నుంచి తేరుకోలేకపోతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నుదన్నుగా ఉంటూ వస్తోన్న సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి బడా నేతలే కాకుండా.. పలువురు జిల్లా స్థాయి నాయకులు పార్టీని వీడటం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KA2tj5
ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కన్నేసిన బీజేపీ జెయింట్ కిల్లర్
Related Posts:
అనంతలో ఏం జరుగుతోంది? పెండింగ్ లో 5 కీలక స్థానాలు ! ఇంకా అభ్యర్థులను ప్రకటించని టీడీపీఅనంతపురం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ అనంతపురం జిల్లా తెలుగుదేశం వైపే మొగ్గు చూపు… Read More
ఇండియాలో మొత్తం 3000 రాజకీయ పార్టీలా..! దేవుడా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచ దేశాల్లో రెండవ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో రాజకీయ పార్టీలు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తున్నాయి. నిజమ… Read More
మల్కాజిగిరిలో గెలుపు కోసం కోదండరాం వద్దకు రేవంత్ రెడ్డి, చూస్తామన్న తెజసహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. తన గెలుపు కోసం ఆయన కేవలం… Read More
కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ మృతితో ముఖ్యంత్రి పీటంపై పీఠముడి నెలకొంది. సీఎం రేసులో మేమున్నామంటు భాగస్వామ్యపక్షాలు బీజేపీకి సూచించడంతో ఆ పార్టీకి … Read More
లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ చిత్తుగా ఓడిపోతుంది, కురుణానిధి కొడుకు సంచలన వ్యాఖ్యలు!చెన్నై: తమిళనాడులో రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అతి దారుణంగా ఓటమిపాలౌతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుడు ఎంకే. అళగిరి… Read More
0 comments:
Post a Comment