Thursday, August 15, 2019

చిన్నారులతో మోడీ కరచాలనం.. ప్రధానిగా భేషజాలు లేకుండా..! (వీడియో)

ఢిల్లీ : 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంతకుముందు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. త్రివర్ణ పతాకం ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రసంగం తర్వాత ఆయన పిల్లల దగ్గరకు వెళ్లి ముచ్చటించడం ప్రాధాన్యత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yXGwnA

Related Posts:

0 comments:

Post a Comment