దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు 5 మిలియన్ దాటిన సంగతి తెలిసిందే. అయితే రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా వైరస్ రక్కసికి బలయ్యారు. అయితే వైద్య సిబ్బంది విధిలో ఉన్నప్పుడు మరణించిన అంశం గురించి వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్లో ప్రసంగించడంతో వివాదం రేపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ki09fQ
382 మంది వైద్య సిబ్బంది వీరమరణం, చనిపోయింది చెప్పరా, కేంద్రమంత్రిపై ఐఎంఏ గుర్రు..
Related Posts:
రైతులను విడదీసే కుట్ర .. ఐక్య పోరాటం అవసరం అంటున్న రైతు సంఘాల నేతలుకేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలన్న డిమాండ్ తో నవంబర్లో రైతులు ప్రారంభించిన ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. సాగు చట్టాల రద్దుకు డ… Read More
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఎవరైతే ఓకే.. తన, కుమారుడా..? పీకే టీమ్తో జానారెడ్డి సర్వే..?నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అభ్యర్థులు కూడా రంగంలోకి దిగారు. సాగ… Read More
అడుగులు వేరైనా లక్ష్యం ఒకటేనా.?టీ కాంగ్రెస్ లో పాదయాత్రల జోరు.!నేతల హుషారు.!హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రల సీజన్ మొదలైనట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ కొత్త సీఎల్పీ నాయుకుడి చుట్టూ తిరిగిన కాంగ్రెస్ రాజకీయాలు … Read More
గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ- పెద్దిరెడ్డి ఎపిసోడ్, ప్రివిలేజ్ కమిటీపై ఫిర్యాదుఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఇవాళ భేటీ అయ్యారు.… Read More
ఆకలిపై వ్యాపారం అనుమతించం .. ఎంఎస్పీపై చట్టం చెయ్యండి : పీఎం మోడీ వ్యాఖ్యలపై రాకేశ్ టికాయత్కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది చట్టాలు అమలులోకి వస్తే కనీస మద్దతు ధరను పూర్తిగా ఎత్తివేస్తారని రైతుల ఆ… Read More
0 comments:
Post a Comment