Wednesday, September 2, 2020

మళ్లీ మావోయిస్టుల అలజడి - ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ కీలక పర్యటన - గణపతి లొంగుబాటు వేళ..

ఆసిఫాబాద్ అడవుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి చోటుచేసుకోవడం.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్.. ఇటీవల తన దళంతో కలిసి కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరించాడని పోలీసులు ప్రకటించడం.. అంతలోనే మావోయిస్టు అగ్రనేతలు గణపతి, వేణుగోపాల్ లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు రావడం.. లాంటి కీలక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lJlOPC

Related Posts:

0 comments:

Post a Comment