అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 55,740 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 349 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,81,948కి చేరింది. గత 24
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hvmfeD
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులుంటే, 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
Related Posts:
అమిత్ షా పర్యటనలో వెనక్కి తగ్గిన కశ్మీర్ వేర్పాటు వాదులు...! బంద్కు పిలుపునివ్వని నేతలుకశ్మీర్ ప్రత్యేక వాదులు ముప్పై సంవత్సరాల తర్వాత మొదటి సారి వెనక్కి తగ్గారు... కేంద్రహోంమంత్రి హోదాలో కశ్మీర్కు వెళ్లిన అమిత్ షా పర్యటనలో ముప్పయి సంవ… Read More
ఏం పని చేశారని బీజేపీకి మీరు ఓటు వేస్తారో అర్థం కావడం లేదు, మాజీ సీఎం, వివాదాస్పదం !బెంగళూరు: అభివృద్ది పనులు మాత్రం మేము చేస్తాము, అయితే మీరు ఓటు మాత్రం నరేంద్ర మోడీ (బీజేపీ)కి వేస్తారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్ప… Read More
రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ .. ఎందుకంటేఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించింది. అయినప్పటికీ విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధప్రదేశ్ లో రేపు పాఠశాలల… Read More
పద్మశ్రీ ఆకలికి చీమ గుడ్లు తింటున్నాడు.. ఆ అవార్డు నాకు వద్దు మొర్రో అంటున్నాడు!భువనేశ్వర్ : అవార్డు .. కీర్తిని ఇనుమడింపజేస్తోంది. పేరు తీసుకోస్తోంది. కానీ కొందరికీ మాత్రం అవార్డు చేటు కూడా చేస్తోంది. అదేంటి అవార్డు .. చేడు చేయడం… Read More
SPMCILలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలసెక్యూరిటీ ప్రింటింగ్ మరియు మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్… Read More
0 comments:
Post a Comment