Wednesday, December 30, 2020

Year ender 2020 : ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రంలో 6శాతం తగ్గిన నేరాలు ... వార్షిక నేరనివేదికను వెల్లడించిన డీజీపీ

2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నేరాలు బాగా తగ్గాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చామని, నేరం చేయాలంటేనే భయపడేలా అన్ని వ్యవస్థలను సిద్ధం చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు . నేరం చేస్తే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WX4Q56

0 comments:

Post a Comment