నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన ఆరో దశ చర్చలు ముగిశాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తొలి నుంచీ వాదిస్తోన్న కేంద్రం.. రైతు సంఘాల నేతలతో చర్చల్లోనూ అదే పట్టును కొనసాగించింది. రైతులు సైతం తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. అయితే, ప్రధాన డిమాండ్ కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rDaMhH
రైతులతో ముగిసిన చర్చలు -కేంద్రం తిరకాసు -ఆ రెండింటికీ ఓకే -జనవరి 4న మళ్లీ భేటీ
Related Posts:
తమిళనాడు సీఎం కీలక నిర్ణయం: మరో నెలపాటు లాక్డౌన్ పొడిగింపుచెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 వరక… Read More
డీజిల్ ధరలు భారీగా తగ్గిస్తూ కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్..దాని కోసమేనంటూ..!న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీలో డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. లీటరుకు రూ… Read More
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ: బకాయిల చెల్లింపున్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని లూటిన్స్ జోన్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. లోధి ఎస్టే… Read More
కేసీఆర్ - జగన్ కు కేంద్రం షాక్: జలవివాదాలపై అనూహ్య నిర్ణయం - నాలుగేళ్ల తర్వాత 5న అపెక్స్ భేటీతెలుగురాష్ట్రలైన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు ముదిరిన నేపథ్యంలో పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పాత వివ… Read More
మాజీమంత్రి కొల్లు రవీంద్రకు నో బెయిల్: పిటిషన్ తిరస్కరించిన కృష్ణా జిల్లా కోర్టు, రాజమండ్రి జైలులోనేమాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిస… Read More
0 comments:
Post a Comment