Wednesday, December 30, 2020

సర్కారు భోజనం మాకొద్దు, కమ్యూనిటీ కిచెన్‌లో వండుకొచ్చాం.. కేంద్రమంత్రులు కూడా రైతుల ఆహారాన్నే..

వ్యవసాయ రంగంలో గొప్ప సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు 35వ రోజు కూడా కొనసాగాయి. సమస్య పరిష్కారం దిశగా రైతు సంఘాల నేతలతో పలువురు కేంద్ర మంత్రులు బుధవారం చర్చలు జరిపారు. కేంద్రం, రైతుల మధ్య ఆరో రౌండ్ చర్చల సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో ఘోరం: భార్య అందాలే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n04aX5

Related Posts:

0 comments:

Post a Comment