Thursday, September 3, 2020

అందుకే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి రావడం లేదు: దావత్ ఇస్తామంటూ బండి సంజయ్

ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుంటే.. యశోద ఆస్పత్రి వైద్యులు చికిత్స చేస్తున్నారని చెప్పారు. పెద్దోళ్లకు యశోద ఆస్పత్రి చికిత్స.. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేస్తుందని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఖమ్మం వచ్చి డబుల్ బెడ్ రూంలు ఇస్తానన్న హామీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jKkWbz

Related Posts:

0 comments:

Post a Comment