పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్ది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు,ప్రభుత్వానికి మధ్య వైరం అంతకంతకూ ముదురుతోంది. అధికారులు మొదలు ప్రభుత్వ సలహాదారుల వరకు పలువురిపై చర్యలకు నిమ్మగడ్డ సీఎస్కు వరుస లేఖలు రాయడం... అసలు నిమ్మగడ్డ ఆ పోస్టుకు పనికిరారని వైసీపీ నేతలు విమర్శిస్తుండటం.. ఇలా ఇరువురి మధ్య రోజురోజుకు మాటల యుద్దం ముదురుతూనే ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9xLRP
నిమ్మగడ్డ చార్ దిన్ కా సుల్తాన్.. పదవీ విరమణ తర్వాత బతుకు బజారే : ఎస్ఈసీపై ప్రభుత్వ విప్
Related Posts:
'దేవుడి'కి దూరం: పవన్ కళ్యాణ్ను వదిలివెళ్తున్న సన్నిహితులు, నిన్న ఒకరు, రేపు మరొకరు!అమరావతి/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా పార్టీలు మళ్లీ సినీ తారల వైపు చూస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ నటుడు ఈ పార్టీలో చేరుతారు… Read More
దిగొచ్చిన కేంద్రం..జగన్ కేసు ఎన్ఐఏ కు అప్పగింత.. ఏపి ప్రభుత్వానికి షాక్..!జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ఈ కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరిగ… Read More
ఊహించని ట్విస్ట్: మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు! చంద్రబాబు చెప్పిందే జరిగిందిఅమరావతి/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు శుక్రవారం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పట… Read More
ఆంధ్రా పప్పూజీ! జోకర్ ఎవరో అందరికీ తెలుసు: లోకేష్కు ఏపీ బీజేపీ దిమ్మతిరిగే కౌంటర్అమరావతి: బీజేపీ (భారతీయ జనతా పార్టీ)పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. బీజేపీని భారతీయ జోకర… Read More
అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలని ఎరిక్సన్ పిటిషన్, విదేశాలకు పారిపోకుండా చూడండిన్యూఢిల్లీ: ఆర్.కామ్ చైర్మన్ అనిల్ అంబానీని అరెస్టు చేయాలని స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండోసా… Read More
0 comments:
Post a Comment