పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్ది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు,ప్రభుత్వానికి మధ్య వైరం అంతకంతకూ ముదురుతోంది. అధికారులు మొదలు ప్రభుత్వ సలహాదారుల వరకు పలువురిపై చర్యలకు నిమ్మగడ్డ సీఎస్కు వరుస లేఖలు రాయడం... అసలు నిమ్మగడ్డ ఆ పోస్టుకు పనికిరారని వైసీపీ నేతలు విమర్శిస్తుండటం.. ఇలా ఇరువురి మధ్య రోజురోజుకు మాటల యుద్దం ముదురుతూనే ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9xLRP
నిమ్మగడ్డ చార్ దిన్ కా సుల్తాన్.. పదవీ విరమణ తర్వాత బతుకు బజారే : ఎస్ఈసీపై ప్రభుత్వ విప్
Related Posts:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: విద్యను మీ నీచరాజకీయాలతో ముడిపెట్టొద్దు: అమిత్షాకు కేజ్రీ కౌంటర్న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలను పేలుస్తున్నాయి ఇటు అధి… Read More
39వ రోజు కొనసాగుతున్న అమరావతి పోరు ... తెనాలిలో దీక్షా శిబిరంపై వైసీపీ దాడి..ఉద్రిక్తతరాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలీ దీక్షలు కొనసాగుతున్… Read More
జనసేన..బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా: తొలి ఉమ్మడి కార్యక్రమంలోనే: అసలు కారణం ఏంటి...!ఏపీలో బీజేపీ..జనసేన పొత్తు ఖరారైన తరువాత ప్రకటించిన తొలి కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనస… Read More
ప్రముఖ టీవీ చానల్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళ రిపోర్టర్లు ఫిర్యాదు, రాజీనామా !న్యూఢిల్లీ: ప్రముఖ TV 9 నెట్ వర్క్ (TV9 Bharatvarsh) చానల్ సీనియర్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. TV 9 చానల్… Read More
నిర్భయ కేసు: క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు నిందితుడున్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనికి క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు … Read More
0 comments:
Post a Comment