న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరేటు, పెరిగిన నిరుద్యోగిత వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ.. వీటన్నింటికీ బీజేపీ ప్రభుత్వమే కారణమని విరుచుకుపడ్డారు. ‘మోడీ వల్ల సంభవించిన ఈ విపత్తుల్లో భారత్ చిక్కుకుంది' అంటూ ఐదు అంశాల్ని ప్రస్తావించారు. వృద్ధిరేటులో పతనం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hVrLGL
వృద్ధిలో పతనం, నిరుద్యోగం.. : మోడీ చేసిన విపత్తులంటూ రాహుల్ విమర్శలు
Related Posts:
అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ... ఈసారి ఎంత ఖర్చు చేశారో తెలుసా...రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ పేదింటి ఆడపడుచులకు ప్రభుత్వం చీరల పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది. అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేయబోతున… Read More
దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా, పట్టణాల్లోనే భారీగా: ఐసీఎంఆర్ సెరో సర్వేన్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా మహమ్మారి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది. ఆగస్టు 2020 వరకే ప్రతి 15 మంది(పదేళ్… Read More
చైనా కిరికిరి: తిప్పికొట్టిన భారత్ - ఎల్ఏసీపై డ్రాగన్ వివరణను తోసిపుచ్చిన విదేశాంగ శాఖవాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కు సంబంధించి చైనా చేస్తోన్న అడ్డగోలు వాదనను భారత్ ఖండించింది. లదాక్ లోని పలు భూభాగాలు తనవిగా పేర్కొంటూ, అందుకు 1959 నాటి ఒప… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: రికవరీ పెరిగింది, యాక్టివ్ కేసుల్లో తగ్గుదలఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా ప్రతి రోజు 8వేలు లేదా అంతకంటే తక్కువగానే కొత్త కేసుల… Read More
అతను నిర్దోషి... కేవలం ఆ కారణంతోనే బాధితురాలి ఫిర్యాదు... 20 ఏళ్ల రేప్ కేసులో సుప్రీం కీలక తీర్పు...1999లో నమోదైన ఓ అత్యాచార కేసులో సుప్రీం కోర్టు సోమవారం(సెప్టెంబర్ 29) కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ఒకప్పుడు వారిద్ద… Read More
0 comments:
Post a Comment