ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి ఆగడం లేదు. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10 వేల 392 పాజిటివ్ కేసులు వచ్చినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. గత 24 గంటల్లో 8 వేల 454 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31P07pa
నాలుగున్నర లక్షలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో 10 వేల పైచిలుకు పాజిటివ్..
Related Posts:
నెక్లెస్ రోడ్లో ఏమి జరుగుతోంది? అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించిన యువకుడిని చంపేశారు !హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. అక్కడ ప్రేమ జంటల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక ప్రేమ జంట అసభ్య ప్రవర్తన చూడలే… Read More
తస్మాత్ జాగ్రత్త: ఒకే ఒక ఫోన్కాల్తో చాలా డబ్బును కొల్లగొట్టిన కేటుగాడు..ఎలాగంటే..?హైదరాబాదు: ఒకరిని మోసం చేయాలని భావించే వ్యక్తికి వంద దారులు ఉంటాయని ఓ ఘటన నిరూపించింది. మోసపోవడం తప్పుకాదు కాని ఆ సమయంలో తెలివిగా ఉండకపోవడం తప్పే. మోస… Read More
హోదా కాదు..స్పెషల్ ఫోకస్ స్టేట్: జగన్ ఒప్పుకోవాల్సిందేనా: చంద్రబాబు చేతికి అస్త్రం అందిస్తారాఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు… Read More
కూలిన సభావేదిక.. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి తప్పిన పెను ప్రమాదంవిజయనగరం: డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె సొంత జిల్లా విజయన… Read More
లోకేష్ ఇలా సర్దుకుపోవాల్సిందేనా .. ఆ కల తీరాలంటే మరో ఐదేళ్ళు ఆగాల్సిందేనామాజీ ఐటీ శాఖ మంత్రి, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలు కన్నారు . ఇక కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ సైతం ప్రచారం చేసింది… Read More
0 comments:
Post a Comment