భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.మరణ మృదంగం మోగిస్తోంది.నిన్నటి వరకు మూడు వేలకు పైగా మరణాలు నమోదైన భారత దేశంలో తాజాగా నాలుగు వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇక నాలుగు లక్షలకు పైగా కేసులు గత 24 గంటల్లో నమోదవడం భారత దేశంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతుంది. గత 24 గంటల్లో భారత్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vRmG8Z
Friday, May 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment