Friday, March 20, 2020

కరోనా ఎఫెక్ట్ : అమరావతిలో ఉద్యమాలకు బ్రేక్ - ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన జగన్ సర్కార్...

ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగా, వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలపైనా కరోనా వైరస్ ప్రభావం పడనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని రాజధానిలో సాగుతున్న ఉద్యమాలకు తాత్కాలికంగానైనా విరామం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆందోళనకారులకు విజ్ఞప్తి చేసింది. దీంతో వారు రేపోమాపో తమ కార్యాచరణ ప్రకటించనున్నారు. మరోవైపు ఉద్యమ విరమణ విషయంలో అమరావతి అనుకూల, వ్యతిరేక ఉద్యమకారులు మీరు ముందంటే మీరు ముందనే వైఖరి కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xNO7aX

Related Posts:

0 comments:

Post a Comment