విశాఖపట్నం: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనావైరస్ కారణంగా ఏపీలో తొలి మరణం సంభవించిందంటూ సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U7dYDr
Friday, March 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment