Friday, March 20, 2020

ఏపీలో కరోనా తొలి మరణం?: విశాఖ కలెక్టర్ వివరణ, హెచ్చరిక

విశాఖపట్నం: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనావైరస్ కారణంగా ఏపీలో తొలి మరణం సంభవించిందంటూ సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U7dYDr

Related Posts:

0 comments:

Post a Comment