కరీంనగర్ : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. అటు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరువకముందే.. కరీంనగర్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. నుస్తులాపూర్ దగ్గరలోని రాజీవ్ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం ఉదయం ఆ రూట్లో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 20 మంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VWt1So
Sunday, May 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment