Sunday, May 12, 2019

మే 23: ఓట్ల లెక్కింపే కాదు..వైఎస్ కుటుంబంలో మ‌రో ప్రాధాన్య‌త ఉన్న తేదీ!

అమరావతి: మే 23..ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే రోజు. దేశ ప్ర‌జ‌లంతా ఊపిరి బిగ‌బ‌ట్టుకుని ఎదురు చూస్తోన్న తేదీ అది. ఆ మాట కొస్తే.. కొన్ని ప్ర‌పంచ దేశాలు కూడా అంతే ఆస‌క్తిని చూపిస్తోన్నాయి మ‌న‌దేశ ఎన్నిక‌ల ఫ‌లితాల మీద. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి భిన్న‌మైన ప‌రిస్థితులేమీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VYUvqr

Related Posts:

0 comments:

Post a Comment