హైదరాబాద్: కరోనా కేసులు, మరణాల విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. కరోనా కట్టడి చర్యలపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/357mvMS
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం: కరోనా లెక్కలపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం
Related Posts:
విషమంగా ముఖేశ్ గౌడ్ ఆరోగ్య, చికిత్స నిలిపివేసిన వైద్యులుహైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు ట్రీట్ మెంట్ నిలి… Read More
భూ తగదా కాటేసిందా.. పార్ట్నర్ చంపేశాడా.. రాం ప్రసాద్ మర్డర్ కేసులో ట్విస్టేంటి?హైదరాబాద్ : వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు మిస్టరీ వీడింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. రాం ప్రసాద్ హత్యపై ఆయన బిజ… Read More
టీఆర్ఎస్ అవినీతిపై పోరాడుతాం, త్వరలో బీజేపీలో భారీగా చేరికలు : మురళీధర్ రావువరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయనని స్పష్టంచేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పా… Read More
సీఆర్పీఎఫ్ జవాన్ల సాహసం... నదిలో కోట్టుకుపోతున్న యువతిని కాపాడిన జవాన్లు... వీడియోఉత్తరాదితో పాటు జమ్ము, కశ్మీర్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల తాకిడికి పలు భవనాలు నేలమట్టం అవడంతో పాటు జనజీవనం స్థంబించిపోతున్న పరిస్థితి… Read More
గీత దాటితే వేటే..!ఇంటికే ఈ ఛలాన్లు పంపిస్తామంటున్న పోలీసులు..!!హైదరాబాద్ : రూల్స్ బ్రేక్ చేసే వాహన దారులపై పోలీసులు వినూత్న రీతిలో కొరడా ఝుళిపించబోతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతూ ఇష్టారాజ్యంగా రోడ్లపై ప్రయాణించే … Read More
0 comments:
Post a Comment