Monday, September 7, 2020

బాబూ.. మీ ఒక్క పథకం.. ప్రజలకు గుర్తుకొచ్చేదీ ఉందా..? విజయసాయిరెడ్డి విసుర్లు..

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. మీ 14 ఏళ్ల పాలనలో ఒక్క పథకం గుర్తుకొచ్చేది ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం జగన్, దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల మదిలో మెదలతాయని పేర్కొన్నారు. మరి మీ సంగతేంటి అని విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/334qWp1

Related Posts:

0 comments:

Post a Comment