కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు విద్యా బోధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసింది. అయితే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆన్లైన్ విద్యా బోధన సాధ్యంకాని పరిస్థితి ఉంది. మారుమూల గ్రామాలలో ఇప్పటికీ నెట్వర్క్ సమస్యలు ఉన్న కారణంగా విద్యార్థులు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FpUJQW
Friday, September 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment