తెలంగాణ పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన భారీ ప్రమాదంతో ఈ కేంద్రంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా.. బుధవారం అనూహ్య ఘటన సంభవించింది. విద్యుత్ కేంద్రంలోకి సామాగ్రిని తీసుకెళుతోన్న ఓ లారీ.. పక్కనే ఉన్న విద్యుత్ కేబుళ్లపై దూసుకెళ్లగా.. పెద్ద శబ్దాలతో మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు చూసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hSSp38
Wednesday, September 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment