గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన బిజెపి ఇప్పుడు జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పట్టు సాధించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తుంది. పార్టీ అగ్రనేతలతో తెలంగాణలో వరుస సభలు నిర్వహించి బీజేపీ గ్రాఫ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు . అందులో భాగంగా నేడు ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JRvpon
ఎల్బీ స్టేడియంలో నేడు బీజేపీ విజయ సంకల్ప సభ .. టీఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ తో మోడీ సభపై ఆసక్తి
Related Posts:
చరిత్రలో మొట్టమొదటిసారి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్జెండర్..తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ట్రాన్స్జెండర్ విజయం సాధించింది. నమ్మకల్ జిల్లా తిరుచెంగొడె పట్టణంలో డీఎంకె తరుపున పోటీ చ… Read More
బీజేపీలో ఏడుగురు సీఎం అభ్యర్థులు, అందరికీ హ్యపీ న్యూ ఇయర్, ఆమ్ ఆద్మీ పార్టీ..న్యూ ఇయర్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతలపై సెటైర్లు వేసింది. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. బీజేపీ నేతలకు మాత్రం భిన్నరీతిలో విష్ చేస… Read More
ఎంక్వైరీ చేయించే దమ్ముందా? జగన్ సర్కారుకు బోండా ఉమ సవాల్ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఎంతసేపూ టీడీపీ నేతల భూములపైనే ఫోకస్ పెట్టిన జగన్ ప్రభుత్వం.. వైసీపీ నేతల భూములు కొనుగోళ్లను ఎందుకు పట్టించుకోవట్లేదని టీడీప… Read More
‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అనే పదం.. దాని స్క్రిప్టు ఎలా పుట్టిందంటే.. వైసీపీకి బోండా ఉమ వార్నింగ్రాజధానిలో 4వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ సర్కారు చేస్తోన్న ఆరోపణలకు టీడీపీ గట్టి కౌంటరిచ్చింది. బుధవారం తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఎమ్మె… Read More
దమ్ముంటే ఆ పనిచేయండి.. ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్..పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇక్కడి చట్టాలను వ్యతిరేకిస్తున్నవారు.. గత 70 ఏళ్లు… Read More
0 comments:
Post a Comment