అమరావతి/హైదరాబాద్: దక్షిణాది కీలకమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. వరుసపెట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. కొద్దిరోజుల కిందటే మహబూబ్ నగర్, కర్నూలుల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న మోడీ.. మరోసారి తెలుగు రాష్ట్రాల గడప తొక్కబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన తెలంగాణలోని సికింద్రాబాద్, ఏపీలోని రాజమహేంద్రవరంలల్లో పర్యటించబోతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UgSODW
టీడీపీ పతనం ఖాయం: మళ్లీ తెలుగులో ట్వీటిన మోడీ!
Related Posts:
నిన్న జయగోపాల్ అరెస్ట్.. ఇవాళ ప్లెక్సీ కట్టిన నిందితులకు బెయిల్...చెన్నైలో ప్లెక్సీ పడి సాప్ట్వేర్ ఇంజినీర్ శుభశ్రీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి జయగోపాల్ను నిన్న పోలీసులు అద… Read More
ప్రయాణికులకు షాక్: రైల్వే ప్లాట్ఫాం టికెట్ రేట్లు భారీగా పెంపుహైదరాబాద్: దసరాకు ముందు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్లు రేట్… Read More
వైసీపీ మొదలెట్టేసింది: టార్గెట్ బీజేపీ: టీడీపీకి జిరాక్స్ అంటూ..!ఇప్పటి వరకు బీజేపీ నేతల విమర్శల పైన ఆచితూచి వ్యవహరిస్తున్న వైసీపీ ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా..టీడీపీ నుండి బీజేపీలో… Read More
ఏసీఏ పైన పట్టు బిగించిన విజయ సాయిరెడ్డి..!! తమ వారితోనే కార్యవర్గం: భవిష్యత్ హోదా కోసం..!హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీలను మరిపించే ఎత్తులు..పై ఎత్తులతో సాగితే..ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా సాగాయి. అ… Read More
అవినీతి ఐటీ అధికారులపై మరోసారి కేంద్రం కొరడా..ఈ సారి ఇంతమంది ఔట్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంట్లో అవినీతి చేపలను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 15 మంది అవినీతి అధికారులను గుర్తించిన కేంద్రం … Read More
0 comments:
Post a Comment