Friday, August 14, 2020

స్వర్ణ పాలెస్ ఘటనపై ప్రాథమిక నివేదిక, కేటగిరి-ఏ ట్రీట్‌మెంట్ పర్మిషన్ రద్దు: కలెక్టర్ ఇంతియాజ్

స్వర్ణ పాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ ప్రాథమిక నివేదిక అందజేసింది. హోటల్ నిర్వహణలో ఆసుపత్రి యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోలేదని కమిటీ తేల్చిచెప్పింది. జీవో 77ను అతిక్రమించి ఆసుపత్రి యాజమాన్యం ఫీజులను భారీగా వసూలు చేశారని తెలిపింది. ప్రాథమిక నివేదికతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్ కేర్ అందించడంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aqsJYP

Related Posts:

0 comments:

Post a Comment