భారత ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో పేదలకు భూ పట్టాలను పంపిణీ చేశారు .ఈ సంవత్సరం అస్సాం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలపై దృష్టి సారించిన నరేంద్ర మోడీ అస్సాం వాసులకు ఇప్పటి నుంచే తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరికి భూమి పట్టాల పంపిణీ జరగలేదని పేర్కొన్న నరేంద్ర మోడీ, లక్షలాదిమంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pbCFeZ
Saturday, January 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment