కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక దాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందున్న భారత్పై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా దేశీయ వ్యాక్సిన్ రూపకల్పనతో ప్రపంచ మానవాళిని కాపాడేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాన్ని ఇప్పటికే పలు దేశాలు ప్రశంసిస్తున్నాయి. భారత్లో వ్యాక్సినేషన్ ప్రారంభించడమే కాకుండా విదేశాలకు కూడా టీకాను ఎగుమతి చేయడాన్ని ప్రపంచం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3paVqiJ
భారత్కూ, ప్రధాని మోడీకి WHO థ్యాంక్స్- కరోనాపై పోరులో సాయానికి...
Related Posts:
పక్కింటివారికి కరోనా వస్తే.... కంగారు వద్దు... ఈ జాగ్రత్తలతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి...గత ఆర్నెళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో ప్రజల్లో ఎంత భయముందో... ఇప్పటికీ అంతే భయం నెలకొంది. అయితే… Read More
దర్శకుడు శంకర్కు భూకేటాయింపులు... మరి వాళ్లకూ ఇలాగే ఇస్తారా... ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..సినీ దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం కారు చౌకగా భూమిని కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. రూ.2.5కోట్లు వ… Read More
రక్షణ రంగంలో 74% విదేశీకి అనుమతి - ‘ఆత్మరనిర్భర్ భారత్’పై ప్రధాని మోదీ - అంటే తలుపులు మూయడం కాదు''ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే బయటివాళ్లను లోనికి రానివ్వకుండా మనకు మనం అన్ని తలుపులు మూసేయడం కాదు. ఆత్మనిర్భర్ అసలు ఉద్దేశం.. భారతదేశాన్ని సమర్థవంత… Read More
సోనియాపై ధిక్కారం: మళ్లీ ఫైరైన కపిల్ - బీజేపీని వదిలేసి, సొంతవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. సమర్థవంతుడైన నాయకుణ్ని ఫుల్ టైమ్ అధ్యక్షుడిగా నియమించాలంటూ 23మంది నేతలు అధినేత్రి సో… Read More
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి .. క్యాబినెట్ హోదా కూడా !!ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ సలహాదారులకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నారని, అనవసరంగా వారి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్… Read More
0 comments:
Post a Comment