కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇక లాక్డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న నేపధ్యంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు త్వరలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించబోతున్నాయి . అన్నవరం సత్య దేవుని ఆలయం , చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు, కాణిపాకం వరసిద్ది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T2X5cd
గుళ్ళో దర్శనాలు ఓకే .. గంట మోగుతుందా.. తీర్ధ ప్రసాదాల మాటేమిటి ?
Related Posts:
వ్యక్తులను సైతం తీవ్రవాదులుగా ప్రకటించే బిల్లు... లోక్సభలో అమోదం...ఉగ్రవాద నిరోధక చట్టం సవరణ బిల్లు విపక్షాల అనేక ఆందోళనల మధ్య ఆమోదం పోందింది. ఈ బిల్లు సవరణతో ఏ తీవ్రవాద సంస్థతో సంబంధంలేని వ్యక్తులను కూడ తీవ్రవాదులుగా… Read More
ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? ప్రజా సమస్యల పరిష్కారమా ? ప్రతీకారమా ?అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో సభ్యులు హద్దులు దాటుతున్నారా..? ప్రొసీడింగ్స్ కి తీలోదకాలిచ్చి వ్యక్తిగత దూషణలకు ప్రాముఖ్యత ఇస్తున్నారా..? వ్యక్తిగత… Read More
కేసీఆర్ మానస పుత్రికకు అరుదైన గౌరవం.. అంతర్జాతీయ సదస్సు ఆహ్వానంహైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రికకు అరుదైన గౌరవం లభించింది. మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.… Read More
వీడిన మిస్టరీ : చంద్రడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్స్ట్రాంగ్ది సహజ మరణం కాదా..?చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపి రికార్డు సృష్టించారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే అతని మరణం మాత్రం కాస్త వివాదంగానే మారింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గుండె… Read More
సోఫా మీద కొండచిలువ.. ఎగిరిగంతేసిన కుటుంబసభ్యులు...సిడ్నీ : కాక్రొచ్ కనిపిస్తేనే కంగారు పడిపోతాం. బల్లి దగ్గరకొస్తే వణికిపోతాం. ఇక క్రూర మృగాల సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబానికి ఒళ్… Read More
0 comments:
Post a Comment