బెంగళూరు/ బళ్లారి/ కర్నూలు: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో మందుబాబుల గొంతు ఎండిపోయింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వైన్ షాపులు తెరుచుకోవడంతో తాగుబోతులు హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలు తియ్యడంతో తాగుబోతులు పోలో అంటూ వైన్ షాపుల ముందు క్యూకట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ctAo8B
Wednesday, May 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment