Sunday, February 17, 2019

పుల్వామా ఉగ్ర‌దాడిః పాకిస్తాన్ కు జై కొట్టిన టీచ‌ర్‌! ఇంత దేశ‌ద్రోహ‌మా?

బెంగ‌ళూరుః జ‌మ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషె మహ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు చేసిన దాడిపై దేశం మొత్తం నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న స‌మ‌యంలో ఓ ఉపాధ్యాయురాలు మాత్రం దీనికి భిన్నంగా ప్ర‌వ‌ర్తించారు. త‌న దేశ‌ద్రోహాన్ని చాటుకున్నారు. దేశ ద్రోహానికి సంబంధించిన స‌మాచారాన్ని ఆమె సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. `పాకిస్తాన్ కీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GLQ6it

0 comments:

Post a Comment