హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితులకు ఊరట కలిగిస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆ మేరకు ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్శర్మ ప్రకటన జారీ చేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే కిడ్నీ బాధితులకు కొంత మేర ప్రయోజనం చేకూరనుంది. తాజాగా మరుగుజ్జులకు 50
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tnC1Qz
Sunday, February 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment